విశాఖపట్నం : ఆర్థిక అవసరాలే ఆసరాగా మధ్యతరగతి జీవుల కిడ్నీలు కొట్టేస్తున్నారు కంత్రీగాళ్లు. యాంత్రిక జీవనంలో భాగంగా ఆహారపు అలవాట్లు మారడంతో కిడ్నీ సమస్యల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. అదే అదనుగా కొన్ని ముఠాలు కిడ్నీల వ్యాపారం చేస్తున్నాయి. కిడ్నీలు చెడిపోయిన పెద్దోళ్ల దగ్గర లక్షలకొద్దీ బేరమాడుకుని పేదోళ్ల కిడ్నీలు కొట్టేస్తున్న ముఠాల ఆగడాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YkuCPu
పేదోళ్ల కిడ్నీలు పెద్దోళ్లకు.. హైదరాబాద్ వ్యక్తి కిడ్నీ విశాఖలో మాయం
Related Posts:
పవన్ కళ్యాణ్..చిరంజీవిల్లో ఒకరు బీజేపీ సీఎం : జనసేన విలీనం అవుతుంది: కాషాయం నేత సంచలనం..!!జనసేనను ఏ పార్టీలో విలీనం చేయను..ఇదీ పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్న మాట. అయితే పొత్తు ఉండదని మాత్రం చెప్పటం లేదు. కొద్ది రోజులుగా పవన్ తీరులో మార్పు క… Read More
మాజీ ప్రధాని మనుమడికి హైకోర్టు సమన్లు, ఎంపీ పదవికి ఎసరు?, చిక్కుల్లో ఫ్యామిలీ !బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ మనుమడు, జేడీఎస్ పార్టీకి చెందిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు (ఎంపీ) ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు సమన్లు ఇచ్చి… Read More
భారత ఎంబసీపై దాడికి యత్నం: పాక్ మద్దతుదారులపై యూకే ఆగ్రహంలండన్: భారత్కు బ్రిటన్ మరోసారి మద్దతు పలికింది. యూకేలోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు పాకిస్థాన్ మద్దతుదారులు నిరసన చేపట్టి, దాడికి యత్నించడాన్ని బ్… Read More
బేర్ గ్రిల్స్ ఈజ్ బ్యాక్: తేనేటీగల దాడి తర్వాత ఈ సాహసికుడు ఎలా ఉన్నాడో చూడండి..!బేర్ గ్రిల్స్... ఒక సాహసికుడు. ప్రధాని నరేంద్ర మోడీని ఒక సాహసయాత్రకు తీసుకెళ్లిన వ్యక్తి. ఆ సమయంలో ప్రధాని మోడీ అంతరంగాన్ని ఆయన ఆవిష్కరించారు. దీంతో ఒ… Read More
కదులుతున్న రైలులో ప్రేమికులు.. ఒక్కసారిగా ....అమరావతి/ విజయనగరం : ఆ రైలు కదులుతుంది. అందులో ఓ ప్రేమ జంట ఉంది. వారిద్దరూ కలిసి చేయిపట్టుకున్నారు. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా రైలు నుంచి దూకేశారు. ఆంధ… Read More
0 comments:
Post a Comment