న్యూఢిల్లీ/అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. హైదరాబాద్లో సీబీఐ జాయింట్ డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేని అధికారిని నియమించాలని లేఖ రాశారు ఎంపీ విజయసాయి. విజయసాయిరెడ్డి వినతిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖను ఆదేశించారు అమిత్ షా.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NgqDA2
Saturday, January 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment