ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, జిమ్ములు, ఫంక్షన్ హాళ్లు ఈ నెల 8వ తేదీ నుంచి తెరచుకోనున్నాయని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది. ‘‘కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే, కర్ఫ్యూ సడలింపు సమయంలో వీటిని తెరచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం కోవిడ్పై సమీక్ష
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hiUE1J
ఆంధ్రప్రదేశ్: ఎల్లుండి నుంచి తెరచుకోబోతున్న సినిమా థియేటర్లు, కొత్త నిబంధనలు ఇవీ.. -ప్రెస్ రివ్యూ
Related Posts:
ఆగస్టు15న అమిత్ షా కశ్మీర్లో పర్యటన..? ప్రతి గ్రామాన జాతీయ జెండా ఎగరవేయడమే లక్ష్యం..కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 15న జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్లమెంట్లో కశ్మీర్ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి విజయవంతంగా పాస్… Read More
చెట్లు నరికితే అంతే సంగతి.. హైదరాబాద్లో ఎంత జరిమానా వేశారో తెలుసా?హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భావి తరాలను దృష్టిలో పెట్టుకుని విరివిగా మొక్కలు నాటేలా హరితహార… Read More
జమ్ము కాశ్మీర్ లో మరో కీలక ఘట్టం: కేంద్రం వడివడిగా అడుగులు: అక్టోబర్ లో అంతా అక్కడే..!!జమ్ము కాశ్మీర్ పైన కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆకస్మికంగా జమ్ము కాశ్మీర్ లో అధికరణ 370, అధికరణ 35ఏలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక ని… Read More
ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే కాదట.. రిపబ్లిక్ డే అంటున్న ఢిల్లీ పోలీసులు ..?న్యూఢిల్లీ : బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి భారతవనికి విముక్తి కలిగిన రోజు ఆగస్టు 15. ప్రతి ఏటా ఈ రోజు జాతి మొత్తం జెండా పండుగ సంబురంగా జరుపుకుంటుంది. మ… Read More
ఏపి లో యువతకు పెద్ద ఎత్తున చేయూత..! సీఎం జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్న యూత్..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారు. పాద యాత్రలో ఇచ్చిన హామీలే కాకుండా మేనిఫెస్టోలో పొందుపరిచిన… Read More
0 comments:
Post a Comment