జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ పార్టీ కార్యకలాపాలలో బిజీ కానున్నారు. కోవిడ్ బారిన పడిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న జనసేనాని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడానికి, ప్రజల సమస్యల కోసం పోరాటం చేయడానికి రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు సాయంత్రం విజయవాడకు రానున్నారు. దీంతో జనసేన పార్టీ శ్రేణుల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AtZmBj
నేడు విజయవాడకు పవన్ కళ్యాణ్ .. వరుస మీటింగ్స్ తో బిజీ బిజీ.. మళ్ళీ సర్కార్ పై సమరభేరి !!
Related Posts:
మధ్యాహ్న భోజనంలో కూరకు బదులు ఉప్పు: ఆ జర్నలిస్టుపైనే కేసుపెట్టారు!లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కూరకు బదులు ఉప్పు వడ్డించిన ఘటన చర్చనీయాంశంగా మారిన వ… Read More
హస్తినలోని పాక్ హై కమిషన్ వద్ద ఉద్రిక్తత.. మత మార్పిడిని నిరసిస్తూ సిక్కుల ఆందోళన ...న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో సిక్కులు ఆందోళన చేపట్టారు. హస్తినలోని పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయం వద్ద భారీగా ఆందోళనకు దిగారు. ఇటీవల పాకిస… Read More
టీఆర్ఎస్ లో అసమ్మతి స్వరాలకు బీజేపి కారణమా..? అదికారమే లక్ష్యంగా కమలం అడుగులు..!!హైదరాబాద్ : తెలంగాణలో బీజేపి పాగా వేసేందుకు లోతైన ప్రణాళికలు రచిస్తోంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రజాభిమానాన్ని పొందడంలో విఫలమయ్యాయి కాబట్టి, … Read More
మధ్యప్రదేశ్ సీఎం దిగ్విజయ్ సింగ్ అట .. ఆ రాష్ట్ర మంత్రి కాంట్రవర్సీ కామెంట్..!!భోపాల్ : మధ్యప్రదేశ్లో కూడా పాగా వేద్దామని కాచుకొని కూర్చొన్న బీజేపీకి .. అధికార కాంగ్రెస్ నేతల కామెంట్లు కలిసొస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో అక్రమ గను… Read More
యూకేలో హిట్ అండ్ రన్: భారత సంతతి వ్యక్తి మృతిలండన్: బర్మింగ్హామ్ సమీపంలోని హ్యాండ్స్వర్త్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి సంతతికి చెందిన 29ఏళ్ల యువకుడు దుర్మరణం పాలయ్యాడు. రోడ్డు దాటుతున్న సమయ… Read More
0 comments:
Post a Comment