Wednesday, January 29, 2020

రతన్ టాటాకు నారాయణమూర్తి పాదాభివందనం: గ్రేట్ లెజెండ్స్ అంటూ నెటిజన్ల ప్రశంసలు

ముంబై: వారిద్దరూ పారిశ్రామిక దిగ్గజాలు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులు. వారే ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. తాజాగా చోటు చేసుకున్న ఓ ఆసక్తికర ఘటన నేపథ్యంలో వీరిద్దరి గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. ఓ కార్యక్రమంలో రతన్ టాటాకు నారాయణ మూర్తి పాదాభివందనం చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31buYdS

Related Posts:

0 comments:

Post a Comment