కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా తగ్గలేదు. సోమవారం సాయంత్రానికి ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 19 లక్షలకు చేరువైంది. అందులో 4.34లక్షల మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోగా, 1.16లక్షల మంది చనిపోయారు. మనదేశంలోనూ వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,057 కేసులు, 51 మరణాలు సంభవించాయి. మొత్తంగా మన దగ్గర కొవిడ్-19
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V5OS8y
కొవిడ్-19: HQC కంటే ‘రెమ్డెసివిర్’ బెటర్.. ఇండియా ‘పీక్’ దశకు రాలేదు.. కేంద్రం కీలక ప్రకటన
Related Posts:
మెట్రోకు బాగా మరిగిన జనం..! ఫుల్ జోష్ తో దూసుకెళ్తున్న మెట్రో..!!హైదరాబాద్: నగరంలో మెట్రో మెరుపులు మెరిపిస్తోంది. ఏ కారిడార్ చూసినా జన సందోహంతో కిటకిటలాడుతోంది. ముఖ్యంగా అమీర్ పేట-మాదాపూర్ రూట్ లో ప్రయాణీకులతో కిక్క… Read More
దేశవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడకలుదేశవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు తమ కోసం ప్రాణాలు అర్పించిన యేసును భక్తి శ్రద్ధలతో తలుచుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు … Read More
బల్లి పడితే ఏం చేయాలి ? దోష నివారణం ఏంటీ ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 సాధారణంగా అందరి ఇళ్ల గోడలపై బల్లి కనిపిస్తూ ఉంటుంది. అది ఇంట్లో వె… Read More
కర్నూలులో సీయం తేల్చేసారు: సమీక్షకు ఆ ఏడుగురు డుమ్మా: అసలు కారణం అదేనా..!ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు పర్యటనలో ఆసక్తి కర అంశాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ తరువాత జిల్లాలో పోలింగ్ సరళి పైన చర్చించేందుకు టిడిపి … Read More
చంద్రబాబు పాలన సగం అంతమైంది, జనరంజకమైన జగన్ పాలన రాబోతుంది : బోత్సఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబునాయుడు అధికారిక సమీక్షలు ఎలా నిర్వహిస్తారని వైసీపి నేత బోత్స సత్యనారయణ ప్రశ్నించారు. కోడ్ అమలులో ఉన్న సమయ… Read More
0 comments:
Post a Comment