Monday, April 13, 2020

కొవిడ్-19: HQC కంటే ‘రెమ్‌డెసివిర్’ బెటర్.. ఇండియా ‘పీక్’ దశకు రాలేదు.. కేంద్రం కీలక ప్రకటన

కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా తగ్గలేదు. సోమవారం సాయంత్రానికి ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 19 లక్షలకు చేరువైంది. అందులో 4.34లక్షల మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోగా, 1.16లక్షల మంది చనిపోయారు. మనదేశంలోనూ వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,057 కేసులు, 51 మరణాలు సంభవించాయి. మొత్తంగా మన దగ్గర కొవిడ్-19

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V5OS8y

Related Posts:

0 comments:

Post a Comment