Monday, April 13, 2020

Lockdown: తాగుబోతులకు గుడ్ న్యూస్, సీఎం క్లారిటీ, అందరికీ భలే చాన్స్, షరతులు వర్థిస్తాయి !

బెంగళూరు: ప్రపంచం అంతా కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు భారతదేశం మొత్తం గత మూడు వారాలుగా లాక్ డౌన్ అయ్యింది. భారతదేశంలో 9, 356 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని అధికారులు నిర్దారించారు. 7, 367 మంది ఐసోలేషన్, క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. 716 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xpMbFT

Related Posts:

0 comments:

Post a Comment