న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలు లాక్డౌన్ విధించాయి. భారత్ కూడా సంపూర్ణ లాక్డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే అంతా క్వారంటైన్ అయ్యారు. ఇకఇళ్లకే పరిమితమైన ప్రజలంతా హ్యాపీగా టీవీలో వస్తున్న కార్యక్రమాలను చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. ముఖ్యంగా 80, 90 దశకాల నాటి రామాయణం, మహాభారతం సీరియల్స్ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34BRKx1
దూరదర్శన్లో రామాయణం డీవీడీ వేస్తున్నారా..? ఇదేం విడ్డూరం: సీఈఓ ఏం చెప్పారంటే..?
Related Posts:
మిగిలింది 14 రోజులే : జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీహైదరాబాద్ : లోక్సభ సమరానికి తెరలేచింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఏపీలో 25, తెలంగాణలో 17 స్థానాలకు జరగనున్న ఎ… Read More
ఎన్నికల వేళ ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ బదిలీకి కారణాలేంటి? మీ కామెంట్ చెప్పండిపోలింగ్కు 15 రోజుల ముందు ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదుడిగా పేరున్న ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావుతో పాటు కడప, శ్రీకాకుళం ఎస… Read More
తెలంగాణాలో నామినేషన్ల పరిశీలన పూర్తి ... భువనగిరి పెండింగ్ ఎందుకంటేతెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల స్క్రుటినీ ముగిసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు మొత్తం795 నామినేషన్లు దాఖలు అయ్యాయి . మంగళవారం నామినేషన్ల పరిశీలన అ… Read More
అంబానీలా మజాకా? కోడలికి కోట్ల విలువైన కానుకిచ్చిన నీతాముంబై : ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి చేసిన అంబానీలు కోడలికి ఇచ్చిన కానుక విషయంలోనూ తమ రేంజ్ చూపించుకున్నారు. కొత్తగ… Read More
నిఘా డిజిని బదిలీకి అధికారం లేదు: ఎన్నికల సంఘం పై హైకోర్టుకు : ఏపి ప్రభుత్వ నిర్ణయం..!ఏపిలో ముగ్గురు ఐపియస్ అధికారుల పై వేటు వేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పై న్యాయ పోరాటానికి ఏపి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. వైసిపి ఇచ్చిన … Read More
0 comments:
Post a Comment