Wednesday, October 16, 2019

టీఎస్ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం మైండ్‌గేమ్ ఆడుతోంది : ఐకాస కన్వినర్

ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలంటూ ప్రభుత్వం మైండ్‌గేమ్ అడుతోందంంటూ ఆర్టీసీ ఐకాస కన్వినర్ అశ్వథ్తామ రెడ్డి అన్నారు. ఆర్టీసీ సమ్మెపై భవిష్యత్ కార్యచరణ కోసం సమావేశం అయిన నేతలు ప్రభుత్వం కార్మికుల పట్ట వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం నుండి ఎలాంటీ చర్చల ప్రతిపాదన తమకు అందలేదని చెప్పారు. దీంతో సమ్మెను కొనసాగించేందుకే నిర్ణయించామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33BZyxg

0 comments:

Post a Comment