హైదరాబాద్ : మెగాస్టార్ ఢిల్లీ బాట పట్టారు. అయితే సైరా సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన హస్తినా వెళ్లారా? లేదంటే దాని వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బుధవారం సాయంత్రం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో సైరా సినిమా ప్రదర్శన జరగనుంది. ఆ నేపథ్యంలోనే చిరంజీవి ఢిల్లీకి వెళ్లారనే ప్రచారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31fmO2o
చిరంజీవితో ఆ బీజేపీ నేతలు.. అందరూ కలిసి అక్కడికే..!
Related Posts:
మున్సిపల్, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికల తేదీలు ఇవే: ఈసీకి ఏపీ సర్కారు ప్రతిపాదనలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంటీసీ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎ… Read More
కరోనా కల్లోలం: వైరస్ వ్యాపిస్తుంటే సోషల్ మీడియా గోల ఏంటీ..? రాహుల్ గాంధీ ఫైర్, మోడీ ఆన్సర్..కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వైరస్ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తన సోషల్ మీడియా ఖాతా… Read More
కరోనాపై సైంటిస్టుల షాకింగ్ రిపోర్ట్.. వైరస్ ఇప్పట్లో తగ్గదు.. సీజనల్ ఇన్ఫెక్షన్లా మళ్లీ వస్తుంది.ప్రపంచవ్యాప్తంగా పాతిక దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి.. మంగళవారం నాటికి 3,100 మందిని బలితీసుకుంది. చైనా తర్వాత అత్యధికంగా సౌత్ కొరియాలో కేసులు బయట… Read More
కరోనా వైరస్ ఎఫెక్ట్: ఫైవ్స్టార్ హోటల్ సిబ్బందికి సెల్ఫ్ క్వారంటైన్ ఆదేశాలున్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ భారత్లో ప్రవేశించిన ప్రస్తుత పరిస్థితుల్లో హోటళ్ల యాజమాన్యాలు అప్రమత్తం అయ్యాయి. వివిధ దేశాల నుంచి తమ హోటళ్లలో దిగే… Read More
ఉద్యోగులు ఆఫీసుకు రావద్దు.. ట్విట్టర్ కీలక ప్రకటన.. ఎందుకంటే..?ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో పనిచేస్తున్న ట్విట్టర్ ఉద్యోగులెవరూ తమ ఆఫీసులకు వెళ్లవద్దని ట్విట్టర్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం(మార్చి 2) … Read More
0 comments:
Post a Comment