Wednesday, October 16, 2019

చిరంజీవితో ఆ బీజేపీ నేతలు.. అందరూ కలిసి అక్కడికే..!

హైదరాబాద్ : మెగాస్టార్ ఢిల్లీ బాట పట్టారు. అయితే సైరా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన హస్తినా వెళ్లారా? లేదంటే దాని వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బుధవారం సాయంత్రం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో సైరా సినిమా ప్రదర్శన జరగనుంది. ఆ నేపథ్యంలోనే చిరంజీవి ఢిల్లీకి వెళ్లారనే ప్రచారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31fmO2o

0 comments:

Post a Comment