బీహర్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అయితే మూడుసార్లు వరసగా సీఎం పదవీ చేపట్టిన నితీశ్ కుమార్పై వ్యతిరేకత కనిపించింది. అయితే ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ వివిధ అంశాలను బేస్ చేసుకొని లెక్కగట్టింది. ఓవరాల్గా ఎన్నిక ఎలా జరిగిందనే అంశాన్ని వివరించింది. అయితే ఇందులో అభివృద్ది, నిరుద్యోగిత అనే రెండు అంశాలు కీలకంగా మారాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36bU8M9
Bihar Elections Exit Polls 2020:డెవలప్, నిరుద్యోగిత కీలకాంశాలు.. పనిచేయని మోడీ, నితీశ్ ప్రభ
Related Posts:
'చంద్రబాబు అంటే కుక్క అంటే కుక్క,నక్క అంటే నక్క.. అమరావతి ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం'ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించడంపై అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. అభివృద్ది వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు అని… Read More
టైమ్ అయ్యింది జోలె పట్టండి చంద్రబాబు : మంత్రి అనీల్ ఘాటు విమర్శలుఏపీ అసెంబ్లీ సాక్షిగా మరోసారి తెలుగుదేశం పార్టీపై, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అనీల్ కుమార్ విరుచుకుపడ్డారు .ఈరోజు సభలో పార్టీ మారడం మరియు పొత్తు… Read More
విహారయాత్రలో విషాదం: హోటల్ గదిలో గ్యాస్ లీక్.. నేపాల్లో చిన్నారులు సహా 8మంది కేరళీయుల మృతిఖాట్మాండు: నేపాల్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. డామన్లోని ఓ హాస్టల్ గదిలో కేరళ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కుటుంబసభ్యులు మరణించారు. వీరిలో … Read More
తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్లకు చెక్.. ఊహించని నిర్ణయం తీసుకోబోతున్న కాంగ్రెస్ హైకమాండ్..ఇటీవలే ఆంధ్రప్రదేశ్కు కొత్త పీసీసీ చీఫ్ను నియమించిన కాంగ్రెస్ అధిష్టానం.. త్వరలోనే తెలంగాణలోనూ కొత్త పీసీసీ చీఫ్ను నియమించబోతోంది. ఈ మేరకు ఢిల్లీలో… Read More
ఉత్కంఠ: 6 గంటల తర్వాత ఏట్టకేలకు నామినేషన్ వేసిన కేజ్రివాల్న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన దాదాపు ఆరుగంటలపాటు నామి… Read More
0 comments:
Post a Comment