Tuesday, January 14, 2020

రాష్ట్ర రాజధాని బతుకు చివరకు బస్టాండ్ అయింది ..ఎలాగో చెప్పిన సీపీఐ నేత రామకృష్ణ

రాష్ట్ర రాజధాని అమరావతినే కొనసాగాలని సీపీఐ నేత రామకృష్ణ రాజధాని రైతులకు మద్దతుగా పోరాటం సాగిస్తున్నారు. అటు పార్టీలో కొందరు నేతలు మూడు రాజధానులకు తమ మద్దతు తెలియజేస్తున్నా ఆయన మాత్రంఅమరావతి రైతుల కోసమే పోరాటం సాగిస్తున్నారు. అమరావతి రైతులకు మద్దతుగా సంక్రాంతి పండుగ జరుపుకోవడం లేదని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇక రాజధానిపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36U4wYf

Related Posts:

0 comments:

Post a Comment