బెంగళూరు: ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి. 45 సంవత్సరాల వయస్సులో అక్రమ సంబంధాన్ని నెరపింది. ఈ అక్రమ సంబంధానికి కట్టుకున్న భర్తే అడ్డుగా ఉన్నాడని భావించింది. ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపించింది. నాటకీయ ఫక్కీలో పోలసుల చేతికి చిక్కింది. ఇప్పుడు ఊచలు లెక్కిస్తోంది. కర్ణాటకలోని మండ్య జిల్లా మద్దూరు తాలూకాలో చోటు చేసుకున్న ఘటన ఇది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TpzcfN
ముగ్గురు పిల్లలకు తల్లయినా.. తగ్గని మోజు: అక్రమ సంబంధం: ప్రియుడితో కలిసి భర్త హత్య: చివరికి.. !
Related Posts:
11న ఢిల్లీలో సీయం దీక్ష : 10న ఏపిలో ప్రధాని సభ : చంద్రబాబు వర్సెస్ మోదీ..!చంద్రబాబు వర్సెస్ మోదీ. బిజెపి వర్సెస్ టిడిపి. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని అటు జాతీయ రాజకీయాల్లోనూ.. ఇటు ఏపిలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు త… Read More
ఎగ్జిబిషన్ అగ్నిప్రమాదంలో ఏం జరిగింది?.. సిలిండర్లు పేలాయా?హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ లో జరిగిన అగ్నిప్రమాదం వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ బ్యాంకుకు చెందిన స్టాల్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా … Read More
25వేలు కొట్టు..! పార్టీ టికెట్ పట్టు..!! రాజకీయ పార్టీల వింత పోకడ..!!హైదరాబాద్ : రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పోయిన చోటే వెతుక్కుందాం అన్న చందంగా తయారయ్యింది పార్టీల పరిస్థితి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొ… Read More
\"కియా\" క్యా కియా : క్రెడిట్ ప్రధానిదా..ముఖ్యమంత్రిదా : సోషల్ మీడియలో వార్..!ఏపిలోని అనంతపురం లో కియా సంస్థ తొలి కారు ఉత్పత్తి చేసింది. ముఖ్యమంత్రి తొలి కారును ప్రారంభించటం తో పాటుగా దీనికి విస్తృత ప్రచారం కల్పించారు. రాయ… Read More
చలి పంజా..! ఇంకెన్ని రోజులు గజగజ..?హైదరాబాద్ : రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఇది మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. బుధవారం హైదరాబాద్ లో 9.3 డిగ… Read More
0 comments:
Post a Comment