Tuesday, January 14, 2020

ధరలు..ద్రవ్యోల్బణం..సంక్షోభం: ఆర్బీఐకి కొత్తగా డిప్యూటీ గవర్నర్: ఆరునెలల తరువాత భర్తీ..!

న్యూఢిల్లీ: ఆకాశాన్నంటుతున్న ధరలు.. దానితో పోటీ పడుతోన్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే కనిపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. భారతీయ రిజర్వుబ్యాంకు (ఆర్బీఐ)నకు కొత్తగా డిప్యూటీ గవర్నర్‌ను నియమించింది. ఆయనే- మైఖెల్ దేబబ్రత పాత్ర. ఆర్థిక రంగ నిపుణుడిగా పేరుంది. దేశ ఆర్థికరంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల మధ్య బాధ్యతలను స్వీకరించబోతున్న ఆయనపై అనేక అంచనాలు ఏర్పడ్డాయి కూడా.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/381Yhlh

Related Posts:

0 comments:

Post a Comment