ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి రేపు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను అసెంబ్లీలో చట్టం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే రాజధాని పేరెత్తకుండానే వికేంద్రీకరణ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న యోచనలో జగన్ ప్రభుత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సీఆర్డీఏని రద్దు చేసి ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RszlN4
ఏపీ భవిష్యత్.. రేపే కీలక పరిణామం? అమరావతిలో అలజడికి కుట్ర జరుగుతోందా..?
Related Posts:
మీ డబ్బులు జర భద్రం.. మహా కంత్రీగాళ్లు వచ్చేశారు..!హైదరాబాద్ : రోజుకో చోట సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతునే ఉన్నారు. ఆర్థిక మోసాలకు పాల్పడుతూ జనాల జేబులకు చిల్లు పెడుతున్నారు. ఏసీల్లో కూర్చుంటూ అమాయక జనాలకు… Read More
అధికారులు పాడుగాను.. చచ్చినోడికి కూడా పెన్షన్ ఇస్తున్నారుహైదరాబాద్ : టెక్నాలజీ తీసుకొచ్చిన తంటో లేదా అధికారుల తీరో తెలియదు కానీ .. యధేచ్చగా తప్పులు జరుగుతున్నాయి. సాధారణంగా పెన్షన్ కోసం వృద్ధులు, వితంతువులు,… Read More
పూల్ గేమ్ను తిలకించేందుకు వచ్చిన స్పెషల్ గెస్ట్.. ఆదమరిస్తే ప్రాణాలు పోయేవి..!బ్రిస్బేన్లో కొందరు పూల్ గేమ్ ఆడుతుండగా మరో ఆటగాడు అక్కడ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. అయితే ఆ ఆటగాడు ఆట ఆడేందుకు రాలేదు.. ఆట వీక్షించేందుకు వచ్చిన… Read More
Bigg Boss: సీజన్-3ని వదలని కేసులు.. క్యాస్టింగ్ కౌచ్ , అశ్లీలం.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు..!!అమరావతి: బిగ్ బాస్ తెలుగు సీజన్-3ని కేసులు వదలట్లేదు. ఈ రియాలిటీ షో కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్ర… Read More
కేసీఆర్ మాయలో పడొద్దు జగన్ .. ఏపీపై కేసీఆర్ ది ఆది నుండీ వివక్షే అన్న తులసీ రెడ్డిఇప్పుడు ఏపీలో కేసీఆర్, జగన్ ల స్నేహం మీద హాట్ టాపిక్ నడుస్తుంది. నదీ జలాల ఒప్పందాల విషయంలో , వివాదాల్ని పరిష్కరించే విషయంలో జగన్ గుడ్డిగా కేసీఆర్ ను న… Read More
0 comments:
Post a Comment