ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి రేపు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను అసెంబ్లీలో చట్టం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే రాజధాని పేరెత్తకుండానే వికేంద్రీకరణ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న యోచనలో జగన్ ప్రభుత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సీఆర్డీఏని రద్దు చేసి ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RszlN4
ఏపీ భవిష్యత్.. రేపే కీలక పరిణామం? అమరావతిలో అలజడికి కుట్ర జరుగుతోందా..?
Related Posts:
ఎంక్వైరీ చేయించే దమ్ముందా? జగన్ సర్కారుకు బోండా ఉమ సవాల్ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో ఎంతసేపూ టీడీపీ నేతల భూములపైనే ఫోకస్ పెట్టిన జగన్ ప్రభుత్వం.. వైసీపీ నేతల భూములు కొనుగోళ్లను ఎందుకు పట్టించుకోవట్లేదని టీడీప… Read More
చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడైతే.. వైసీపీ ఎమ్మెల్యేలు జగన్కు పెంపుడు కుక్కలా? బోండా ఉమా ఫైర్ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై జగన్ సర్కారుకు గట్టి కౌంటరిచ్చిన టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యారు… Read More
చరిత్రలో మొట్టమొదటిసారి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన ట్రాన్స్జెండర్..తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ ట్రాన్స్జెండర్ విజయం సాధించింది. నమ్మకల్ జిల్లా తిరుచెంగొడె పట్టణంలో డీఎంకె తరుపున పోటీ చ… Read More
బీజేపీలో ఏడుగురు సీఎం అభ్యర్థులు, అందరికీ హ్యపీ న్యూ ఇయర్, ఆమ్ ఆద్మీ పార్టీ..న్యూ ఇయర్ వేళ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నేతలపై సెటైర్లు వేసింది. అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. బీజేపీ నేతలకు మాత్రం భిన్నరీతిలో విష్ చేస… Read More
సెల్యూట్ మేడమ్: బెంగళూరులో భర్త పేరు కోసం రూ. 300 కోట్ల ఆస్తి దానం చేసిన మహిళ, చిన్నారులు !బెంగళూరు: బెంగళూరు నగరంలో వ్యాపారాలకు, సినీ పరిశ్రమకు కేంద్ర బింధువు అయిన మెజస్టిక్ సమీపంలోని రూ. 300 కోట్ల విలువైన ఆస్తిని పేద పిల్లల కోసం దానం చేస్త… Read More
0 comments:
Post a Comment