Sunday, January 19, 2020

పులివెందుల పులి.. డమ్మీ కాన్వాయ్‌లో వెళ్లడమేంటి? గిన్నిస్ బుక్‌లో సీఎం జగన్.. దేవినేని ఉమ ఫైర్

అమరావతి రైతుల ఉద్యమాన్ని చూసి ఏపీ సీఎం వైస్ జగన్, వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైందని, కాబట్టే అసెంబ్లీ సమావేశాలకు కనీవినీ ఎరుగని రీతిలో పోలీసు భద్రత ఏర్పాటుచేశారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. సోమవారంనాటి అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదంటూ టీడీపీ నేతలకు పోలీసులు సెక్షన్ 149 కింద నోటీసులిచ్చారని, అయినాసరే అసెంబ్లీని ముట్టడించి తీరుతామని ఆయన తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37aEOi2

0 comments:

Post a Comment