అమరావతి: బిగ్ బాస్ తెలుగు సీజన్-3ని కేసులు వదలట్లేదు. ఈ రియాలిటీ షో కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖలైంది. నిర్మాత, తమిళనాడులోని తెలుగు యువశక్తి సంఘం అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటీషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇందులో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వం, సమాచార
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30X4Im2
Friday, July 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment