Friday, July 26, 2019

కేసీఆర్ మాయలో పడొద్దు జగన్ .. ఏపీపై కేసీఆర్ ది ఆది నుండీ వివక్షే అన్న తులసీ రెడ్డి

ఇప్పుడు ఏపీలో కేసీఆర్, జగన్ ల స్నేహం మీద హాట్ టాపిక్ నడుస్తుంది. నదీ జలాల ఒప్పందాల విషయంలో , వివాదాల్ని పరిష్కరించే విషయంలో జగన్ గుడ్డిగా కేసీఆర్ ను నమ్ముతున్నారని ప్రత్యర్ధి పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఇక తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేసీఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30UjgTi

Related Posts:

0 comments:

Post a Comment