Sunday, January 19, 2020

పెళ్లయిన మరుసటి రోజే వధువు కిడ్నాప్.. గ్యాంగ్‌రేప్: అత్యంత పాశవికంగా.. !

లక్నో: మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పరాకాష్ఠగా చెప్పుకొనే ఉదంతం ఇది. పెళ్లయిన మరుసటి రోజే ఓ వధువును కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల తరువాత కూడా ఈ కేసులో ఏ ఒక్కర్ని కూాడా పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. ఈ ఘటనపై బాధితురాలి బంధవులు, స్థానికులు ఆగ్రహావేశాలను వ్యక్తం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v4cC2o

Related Posts:

0 comments:

Post a Comment