Sunday, January 19, 2020

జగన్! మీలా అన్ని కార్డులు మాకు లేవు! కేసీఆర్ సలహా ఏంటి?: ధూళిపాళ్ల విమర్శలు

అమరావతి: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా టీడీపీ నేతల విమర్శల దాడులు కొనసాగుతున్నాయి. కుల రాజకీయాలు ఎన్నాళ్లు చేస్తారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RbIUkN

0 comments:

Post a Comment