Sunday, January 19, 2020

వేద మంత్రోచ్ఛారణలతో మారుమోగిన మసీదు: పెళ్లి బాజాలు..మేళతాళాలు: ఒక్కటైన హిందూ జంట..!

తిరువనంతపురం: ముస్లింల ప్రార్థనా స్థలం మసీదుకు సమీపంలో సాధారణంగా పెళ్లి బాజాలు మోగవు. మేళతాళాలు, తప్పెట్ల మోతలతో వెళ్లే ఊరేగింపులు కూడా.. మసీదు మీదుగా వెళ్లాల్సి వస్తే.. నిశ్శబ్దాన్ని పాటిస్తాయి. ముస్లింల సంప్రదాయాలను గౌరవిస్తున్నారనడానికి నిదర్శనంగా దీన్ని చెప్పుకోవచ్చు. అలాంటి మసీదులో ఏకంగా పెళ్లి బాజాలు మోగితే?.. వేద మంత్రోచ్ఛారణలతో మసీదు మారుమోగితే ఎలా ఉంటుంది..?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tB1kCn

Related Posts:

0 comments:

Post a Comment