తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించినట్టు తెలిపారు విద్యాశాఖా కార్యదర్శి జనార్ధన్ రెడ్డి. ఇంటర్ ఫలితాల అవకతవకలకు టెక్నికల్ సమస్యలే కాకుండా జవాబు పత్రాల మూల్యాంకనం చేసిన లెక్చరర్ల తప్పిదం కూడా కారణం అని గుర్తించారు. జవాబుపత్రాల మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు సైతం తీసుకుంటున్నారు. తెలంగాణ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V5Gh7B
తెలుగులో 99కి బదులు '0' మార్కులు .. లెక్చరర్ విధుల నుండి తొలగింపు , 5 వేల జరిమానా
Related Posts:
love marriage: ఆంటీకి 51, అబ్బాయికి 26, గ్రాండ్గా పెళ్లి, ఆంటీ ఆస్తులు అదుర్స్, గుర్రం ఎక్కాడు, అంతే !చెన్నై/ కన్యాకుమారి: అనారోగ్యంగా ఉన్న తల్లిని చూసుకోవాలని ఆలోచించిన మహిళ 51 ఏళ్లు దాటిపోయినా పెళ్లి చేసుకోలేదు, కోట్ల రూపాయల ఆస్తులతో పాటు బ్యూటీపార్ల… Read More
టీఆర్ఎస్కు షాక్: కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఆదిభట్ల మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్తికహైదరాబాద్: నగర శివారులోని ఆదిభట్ల మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కొత్త ఆర్తిక గౌడ్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ … Read More
year ender 2020 : హైదరాబాద్ ను ముంచేసిన వరదలు ఓ చేదు జ్ఞాపకం .. అపార ఆస్తి, ప్రాణ నష్టం2020 వ సంవత్సరంలో కరోనా మహమ్మారి తో పాటుగా హైదరాబాదీలు మర్చిపోలేని చేదు జ్ఞాపకం భాగ్యనగరానికి ఈసారి విపరీతంగా కురిసిన వర్షాలు, వరదలు. గతంలో 1908 సంవత్… Read More
కేంద్ర ఆరోగ్య మంత్రికి కరోనా పాజిటివ్ -ఐసోలేషన్లో అశ్వినీ కుమార్ చౌబేకొత్త కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ దేశంలో కరోనా విలయం ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు వైరస్ కాటుకు గురికాగా, అందులో ఓ కేంద్ర … Read More
మహబూబాబాద్లో వింత వ్యాధి: 130 మందికి తీవ్ర అస్వస్థత..అసలే కరోనా వైరస్.. కొత్త రకం స్ట్రెయిన్తో ఆందోళన నెలకొంది. చలి తీవ్రత పెరగడంతో సీజనల్ వ్యాధుల టెన్షన్ కూడా ఉంది. ఇంతలా ఉత్కంఠ నెలకొంటే మహబూబా బాద్లో… Read More
0 comments:
Post a Comment