కొలంబో: సహాయం చేసినందుకు థ్యాంక్స్.... ఇక పై మీ సహకారం అక్కర్లేదు.మా తిప్పలేవో మేము పడతాం.. ఈ మాటలు అనింది ఎవరో కాదు.. భారత్ను ఉద్దేశించి శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సే అన్నారు. శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరుగుతాయని ఎన్ఐఏ ముందుగానే సమాచారం అందించినప్పటికీ ఎవరికి వారు నిర్లక్ష్యం వహించారు. దీంతో జరగరాని ఘోరం జరిగిపోయింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GMHypU
ఎన్ఎస్జీ కమాండోల సహకారం అక్కర్లేదు... మా తిప్పలు మేం పడుతాం: రాజపక్సే
Related Posts:
ఏపీ శాసనమండలి నిరవధికంగా వాయిదా, ఆమోదం పొందని ద్రవ్య వినిమయ బిల్లు, సభలో గొడవ..కీలకమైన బిల్లులకు ఆమోదం తెలుపకుండానే ఆంధ్రప్రదేశ్ శానసమండలి నిరవధిక వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా ఎగువసభ ఆమోదం తెలుపకపోవడంతో.. ఖజానా నుంచ… Read More
ఐరాస భద్రతా మండలిలో భారత్.. దాదాపుగా ఖరారైన విజయం.. తాత్కాలిక కోటాలో రెండేళ్లకు..ప్రపంచ దేశాలన్నీ ప్రతిష్టాత్మకంగా భావించే భద్రతా మండలిలో భారత్ సభ్యురాలయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో రెండేళ్ల… Read More
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం: అమలు చేయమన్న డిప్యూటీ సీఎంఅమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్(ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. ర… Read More
మోదీ సాబ్ కనబడితే అదే అంటున్నరు.. బాగా చూసుకుంటాం పంపించండి.. సీఎంల కాన్ఫరెన్స్లో కేసీఆర్మాటకు ముందుండే తెలంగాణ సీఎం కేసీఆర్.. బుధవారం ప్రధాని మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్ లోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. కరోనా వ్యాప్తి… Read More
జగన్ సర్కారుకు భారీ షాక్- రాజధాని బిల్లుల ఆమోదానికి ప్రయత్నం- బడ్జెట్ బిల్లుకే ఎసరు...ఏపీలో మూడు రాజధానుల బిల్లుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టేందుకు వైసీపీ సర్కారు విఫలయత్నం చేసింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్… Read More
0 comments:
Post a Comment