ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాకు. విశాఖపట్టణం, ఉత్తరాంధ్ర అంటే ఎందుకు చంద్రబాబుకు ద్వేషం అని ప్రశ్నించారు. రాజధానిని వైజాగ్కు మార్చితే తప్పేంటని.. ఉత్తరాంధ్ర అభివృద్ధి కావొద్దా అని అడిగారు. 29 గ్రామాల ప్రజల ఆందోళనను రాష్ట్ర సమస్యగా మార్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FyQdMD
ఉత్తరాంధ్ర అంటే ఎందుకు ద్వేషం, ఎందుకు అబద్ధాలు వల్లిస్తున్నారు అమర్నాథ్ ఫైర్
Related Posts:
అలా చేరారు..ఇలా బయటికి వచ్చేశారు: టీడీపీ కండువాను విసిరికొట్టిన మాజీ ఎంపీఅమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ లోక్ సభ సభ్యుడు జీవీ హర్షకుమార్.. ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు… Read More
ఎన్నికల్లో పోటీ చేయమంటున్న సీనియర్లు ... హర్యానా కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితిహర్యానా : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఆశావహులు టికెట్ల కోసం తమ పార్టీ అధిష్టానం వద్దకు క్యూ కడుతున్నారు. ఒక్క… Read More
లోక్ సభ ఎన్నికల బరిలో రైతన్నలు , మొన్న నిజామాబాద్, నిన్న జగిత్యాల , నేడు ఖమ్మంతెలంగాణ రాష్ట్రంలోని రైతాంగంలో రాజకీయ చైతన్యం వస్తుంది. తమ సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు రైతన్నలు. గతంలో ఎన్న… Read More
మంత్రి నారాయణ సంస్థల పై ఐటి దాడులు..!? ఎన్నికల వేళ టిడిపిలో కలవరం..!!ఒకవైపు ముఖ్యమంత్రి..టిడిపి నేతలు నాలుగు రోజుల్లో ఏపి లోని టిడిపి నేతల పై ఐటి దాడులు జరుగుతాయని చెబుత న్నారు. సరిగ్గా ఇదే సమయంలో టిడిపిలో ఆర్ద… Read More
పంతం నెగ్గించుకున్న బళ్లారి శ్రీరాములు, కాంగ్రెస్ మంత్రి బంధువుకు బీజేపీ ఎంపీ టిక్కెట్!బెంగళూరు: 2019 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ నాయకులు విడుదల చేశారు. బళ్లారి లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస… Read More
0 comments:
Post a Comment