ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాకు. విశాఖపట్టణం, ఉత్తరాంధ్ర అంటే ఎందుకు చంద్రబాబుకు ద్వేషం అని ప్రశ్నించారు. రాజధానిని వైజాగ్కు మార్చితే తప్పేంటని.. ఉత్తరాంధ్ర అభివృద్ధి కావొద్దా అని అడిగారు. 29 గ్రామాల ప్రజల ఆందోళనను రాష్ట్ర సమస్యగా మార్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FyQdMD
ఉత్తరాంధ్ర అంటే ఎందుకు ద్వేషం, ఎందుకు అబద్ధాలు వల్లిస్తున్నారు అమర్నాథ్ ఫైర్
Related Posts:
వామ్మో ఏంటా వాడకం..! కరెంట్ కే షాక్ ఇస్తున్న నగర వాసులు..!!హైదరాబాద్ : వామ్మో.. నగరంలో విద్యుత్ ను నీళ్ల కన్నా ఘోరంగా వాడేస్తున్నారు. నగరంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతోంది. సూర్య ప్రతాపానికి… Read More
జై శ్రీరాం అంటూ బూతులు తిడుతున్నారు.. బీజేపీ కార్యకర్తలపై మమత సీరియస్..కోల్కతా : సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో సీట్లు సంపాదించలేకపోయింది. ఆ ఫ్రస్టేషన్లో ఉన్న సీఎం మమత బెనర్జీకి బీజేపీ కార్యకర్… Read More
నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు..! కారణం అదే అంటున్న శాస్త్రవేత్తలు..!!హైదరాబాద్ : వామ్మో ఏం ఉక్క పోతరా నాయనా.. పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఈ స్థాయి ఎండలను చూడలేదు.. అమ్మో ఇవేం ఎండలు.. బాబోయ్ తట్టుకోలేకపోతున్నాం... … Read More
ONGCలో మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ఓఎన్జీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన… Read More
పేరు మార్పు ఖాయమా? అన్న క్యాంటీన్లు..ఇక రాజన్న క్యాంటీన్లు:అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అన్న క్యాంటీన్ల రూపురేఖలు మారుతున్నాయి. వాటిని రాజన్న క్యాంటీన్లుగా నామకరణం చేయనుంది… Read More
0 comments:
Post a Comment