ఆర్టీసీ కార్మిక నేతలతో ప్రభుత్వం మొక్కుబడి చర్చలు జరిపిందని తెలంగాణ జన సమితి విమర్శించింది. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆ పార్టీ అధినేత కోదండరాం విమర్శించారు. చర్చల పేరుతో జేఏసీ నేతలతో నిర్బంధించారని.. ఆర్టీసీ యాజమాన్యమే ముందు వెళ్లిందనే విషయాన్ని గుర్తుచేశారు. డిమాండ్లను పరిష్కరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2plbfd9
TSRTC STRIKE:మొక్కుబడి చర్చలొద్దన్న కోదండరాం, అధికారులతో కేసీఆర్ సమీక్ష, గవర్నర్ ఆరా
Related Posts:
\"ఏ నొప్పికైనా సరే ఔషధం పనిచేయడమే\" : నవీన్ పట్నాయక్ పీఎస్ వీకే పాండియన్భువనేశ్వర్: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ రోజు తన 74వ పుట్టిన రోజును నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. నవీన్ పట్నాయక్ను ప్రజలు దీవిస్తున్నారంటే ఆయన … Read More
బైడెన్ అధికార దుర్వినియోగం,చైనాతో లింకులు..? దుమారం రేపుతున్న కథనాలు.. ట్రంప్కు ట్విట్టర్ షాక్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ట్విట్టర్ షాకిచ్చింది. అధ్యక్ష ఎన్నికల కోసం ఉపయోగిస్తున్న 'ట్రంప్ రీ-ఎలక్షన్ క్యాంపెయిన్' ట్విట్టర్ హ్యాండిల్ను… Read More
జగన్కు కేంద్రం షాక్- దిశ బిల్లు వెనక్కి- కథ మళ్లీ మొదటికి....తెలంగాణలో గతేడాది దిశ హత్యాచార ఘటన తర్వాత దేశంలో తొలిసారిగా దీనిపై కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఏపీ దిశ బిల్లు 2019ను అసెంబ్… Read More
రాష్ట్రాలకు బేషరతుగా రూ.2.16 లక్షల కోట్లు - జీఎస్టీ పరిహారం ప్రతిష్టంభనకు తెర: నిర్మలా సీతారామన్గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) పరిహారం కింద రాష్ట్రాలకు ఆదాయ లోటును పూడ్చటం తమ వల్ల కాదంటూ దాదాపు చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు ఒ… Read More
మీడియా ట్రయల్స్: నిబంధనలు ఉన్నా కూడా టీవీ ఛానెళ్లపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?టీవీ ఛానెల్స్లో జరుగుతున్న మీడియా ట్రయల్స్పై భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఇటీవల ఆందోళన వ్యక్తంచేశారు. చాలా పెండింగ్ కేసులపై మీడియా చేస్తున్న వ… Read More
0 comments:
Post a Comment