Sunday, October 27, 2019

చర్చలపై ఐఏఎస్‌‌లు అబద్దాలు : ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ అధికారులతో జరిగిన చర్చలు అర్థంతంగా ముగిసిన విషయం తెలిసిందే.. అయితే చర్చల్లో భాగంగా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. చర్చల్లో అర్థంతరంగా కార్మికులే వెళ్లిపోయారని చర్చల్లో పాల్గోన్న ఐఏఎస్ అధికారుల బృందం ప్రకటించింది. అయితే అధికారులు అబద్దాలు చెబుతున్నారని, తాము ఎప్పుడు చర్చలు పిలిచినా రావడానికి సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అబద్దాలు చెబుతున్నారని కార్మిక నాయకులు విమర్శించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36a6vHS

Related Posts:

0 comments:

Post a Comment