ఆర్టీసీ అధికారులతో జరిగిన చర్చలు అర్థంతంగా ముగిసిన విషయం తెలిసిందే.. అయితే చర్చల్లో భాగంగా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. చర్చల్లో అర్థంతరంగా కార్మికులే వెళ్లిపోయారని చర్చల్లో పాల్గోన్న ఐఏఎస్ అధికారుల బృందం ప్రకటించింది. అయితే అధికారులు అబద్దాలు చెబుతున్నారని, తాము ఎప్పుడు చర్చలు పిలిచినా రావడానికి సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అబద్దాలు చెబుతున్నారని కార్మిక నాయకులు విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36a6vHS
చర్చలపై ఐఏఎస్లు అబద్దాలు : ఆర్టీసీ జేఏసీ
Related Posts:
అయ్యో పాపం: 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి తల నరికిన సొంత అన్నలుమధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. వావివరసలు మరిచి 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశారు మృగాళ్లు. సొంత చెల్లెలిపైనే కన్నేసిన కామాంధులు ఆ చిన్నారిపై అత్యాచ… Read More
16 ఎంపీలు గెలిస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా ఉరుక్కూంటూ వస్తది..! శంషాబాద్ సభలో కేటీఆర్.!!రంగారెడ్డి/హైదరాబాద్: గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు నిర్మిస్తామని టీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఒక లక్ష ఎకరాలకు తగ్గక… Read More
ఫెడరల్ ఫ్రంట్ను ఆశీర్వదించండి : సమస్యే లేకుండా చేస్తానని కేసీఆర్ భరోసానిజామాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పునివ్వాలని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధ… Read More
బస్తీ మే సవాల్ : దమ్ముంటే బరిలోకి దిగు, కేసీఆర్కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల వేసవిలో మరింత హీట్ పుట్టిస్తోన్నాయి. సీఎం కేసీఆర్పై మరోసారి ఫైరయ్యారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. దమ… Read More
ఇండోర్ బరిలో కాంగ్రెస్ తరపున బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్..?ఇండోర్: ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ప్రచార వేడి పెరుగుతోంది. తమ పార్టీ విజయం కోసం అన్ని దార్లను వినియోగించుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. ఇటు జాతీయ న… Read More
0 comments:
Post a Comment