Friday, January 3, 2020

భారత ప్రధానివా? పాక్ ప్రతినిధివా? మోదీపై మమత ఫైర్

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేక నిరసనలు మిగతా రాష్ట్రాల్లో చల్లబడినా.. వెస్ట్ బెంగాల్ లో మాత్రం ఉధృతంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వయంగా ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్నారు. శుక్రవారం కూడా సిలిగురిలో నిర్వహించిన సీఏఏ వ్యతిరేక నిరసనలో ఆమె పాల్గొన్నారు. నిరసనకారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MQno2a

Related Posts:

0 comments:

Post a Comment