పాట్నా: రైలు ప్రమాదాలకు బిహార్ కేరాఫ్ అడ్రస్ గా మారినట్టుంది. నెలకో ప్రమాదం చొప్పున వరుసగా రెండో నెలల్లో రెండు ఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరిలో ఓ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఉదంతం రేపిన ప్రకంపనలు తగ్గకముందే- మరో ఉదంతం ముందుకు వచ్చింది. ఏకంగా 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OzEaSV
Sunday, March 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment