Friday, January 3, 2020

నెహ్రూ-లియాకత్ ఒప్పందం అమలుచేస్తామన్న అమిత్ షా.. అసలేంటీ ఒప్పందం.. ఎందుకు పదేపదే చెబుతున్నారు?

పౌరసత్వ సవరణ చట్టం(CAA)చట్టాన్ని ప్రతిపక్షాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నాయో.. బీజేపీ సర్కార్ దాన్ని అంతగా సమర్థిస్తోంది. సీఏఏ అనేది ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన చట్టం అని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా.. ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని బీజేపీ చెబుతోంది. అంతేకాదు, ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఎన్ని నిరసనలు చేసినా.. సీఏఏ చట్టాన్ని అమలుచేసి తీరుతామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QGNSEx

0 comments:

Post a Comment