శంషాబాద్ : ప్రేమికులు విచక్షణ కోల్పోయారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారి పాలిట మృత్యువుగా మారింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. పిల్లోనిగూడ సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఓ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OAjxGh
పెద్దలు ఒప్పుకోలేదు..! ప్రేమ ఇద్దరి ప్రాణాలు తీసింది
Related Posts:
ఆఫీసుకు లక్ష్మీకళ రావాలంటే?డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151 జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్… Read More
డబ్బులొచ్చాయని 'రైతుబంధు' మేసేజ్.. బ్యాంకుకు వెళ్తే 'పైసలు' రాలే..! ఎన్నికల స్టంటా?హైదరాబాద్ : రైతుబంధు (యాసంగి) పథకం ద్వారా రూపాయలు ***** మీ **** ఖాతా నం *********** నందు జమ చేయబడింది - వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం. ఇది ముందస్తు ఎ… Read More
ఢిల్లీలో భారీ ఫైర్ యాక్సిడెంట్.. అగ్నికి ఆహుతైన 100 గుడిసెలుఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. 100 గుడిసెల వరకు దగ్ధమయ్యాయి. వెస్ట్ ఢిల్లీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా వి… Read More
రాహుల్ గాంధీ రైట్, ప్రధాని మోడీ పారిపోయారు, బెంగళూరులో ఎంపీగా పోటీ, ప్రకాష్ రాజ్!బెంగళూరు: ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మహిళలను కించపరచలేదని, ఆయన వ్యాఖ్యలను ఒక్క కోణంలోనే చూడకూడదని ప్రముఖ బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. … Read More
కాశ్మీరీ ఐఏఎస్ రాజీనామాపై కేంద్రమంత్రి స్పందన, నిప్పులు చెరిగిన చిదంబరంన్యూఢిల్లీ: కాశ్మీరీ ఐఏఎస్ అధికారి షా ఫైసల్ రాజీనామాపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. అతను ఉగ్రవాదాన్ని ఖండించడంలో విఫలమయ్యాడని పేర్కొన్నారు… Read More
0 comments:
Post a Comment