కర్నూలు: మొన్నటికి మొన్న- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటన సందర్భంగా.. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు ఓ కీలక అంశాన్ని బహరింగ సభలో, ఆయన సమక్షంలోనే ప్రస్తావించారు. అదే ప్రశ్నా పత్రాల లీకేజీ. కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నా పత్రాలను లీక్ చేస్తున్నారని, కోట్ల రూపాయలకు కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యూషన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FMxLRu
Sunday, March 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment