Monday, January 6, 2020

చాలా పెద్ద ప్లానే ఉందన్నమంచు లక్ష్మీ.. బీజేపీలో మోహన్ బాబు ఫ్యామిలీ చేరికపై వివరణ..

టాలీవుడ్ నట దిగ్గజాల్లో ఒకరిగా పేరుపొందిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీతో కలిసి సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ సీఎం జగన్ కు దగ్గరి బంధువులైన మంచు కుటుంబం.. వైసీపీని వీడి బీజేపీలో చేరబోతున్నట్లు అన్ని చానెళ్లలో వార్తలు ప్రసారమయ్యాయి. ప్రధానిని కలిసినవారిలో మోహన్ బాబు, లక్ష్మీతోపాటు మంచు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QsB5Xl

Related Posts:

0 comments:

Post a Comment