వైసీపీ గౌరవాధ్యక్షురాలు..ముఖ్యమంత్రి తల్లి విజయమ్మ..సోదరి షర్మిళ కు కోర్టు సమన్లు జారీ అయినట్లు సమాచారం. 2012లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో పరకాలలో ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 2012లో పరకాల పీఎస్లో కేసు నమోదైంది. ఈ ఇద్దరితో పాటుగా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2typOff
విజయమ్మ..షర్మిళకు కోర్టు సమన్లు..! కొండా సురేఖ..మురళీ సైతం : అదే రోజు జగన్ అక్కడకు ..!
Related Posts:
స్వాతినాయుడు కఠిన నిర్ణయం: బిడ్డను అనాధ ఆశ్రమంలో వేద్దామనుకున్నా.. ఎందుకంటే..యూట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే తన భర్త అవినాష్తో గొడవలు జరుగుతున్నాయి వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇ… Read More
గాలిలో విహారం ..కానీ కాదది ప్రయాణం ... తైవాన్ లో సరదా ఫ్లైట్లు .. వింత సర్వీసులుసహజంగా ఫ్లైట్ ఎక్కితే ఎవరైనా ప్రయాణం చేస్తారు . కానీ అక్కడ మాత్రం ఫ్లైట్ ఎక్కినా ఎక్కడికి ప్రయాణించరు. ప్రయాణం చేసిన అనుభూతిని మాత్రం పొంది వస్తారు. ఇ… Read More
అమరావతిపై బాధ్యత లేదా ? కేంద్రానికి బాబు సూటి ప్రశ్న - జగన్ వచ్చాకే నా కులంపై చర్చంటూ..ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట ప్రజలందరిపైనా ఉందని టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు తెలిపారు. రూపాయి కూడా ఖర్చుకాకు… Read More
కరోనా బాధితులకు అదే సంజీవని: సజ్జనార్కు చిరంజీవి అభినందనలు, సీపీ ధన్యవాదాలుహైదరాబాద్: కరోనా బాధితుల పాలిట ప్మాస్మా ఓ సంజీవని అని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో కరోనా నుంచి కోలుకు… Read More
స్కూల్స్ రీఓపెన్... మొదట 10,12 విద్యార్థులకు... కేంద్రం ప్రణాళికలో కీలకాంశాలు ఇవే..!!కరోనా వైరస్ కారణంగా దాదాపు 5 నెలలుగా మూతపడ్డ స్కూళ్లను తిరిగి తెరిచేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు దశలవారీగా విద… Read More
0 comments:
Post a Comment