అయోధ్య రామ మందిరంపై పరకాల ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వరంగల్లో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఆదివారం జరిగిన మరో కార్యక్రమంలో చాలా సున్నితమైన అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివాదం చెలరేగడంతో చివరికాయన క్షమాపణలు చెప్పారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ దాడి -మందిరం పేరుతో చందాల దందాలన్న ధర్మారెడ్డి వ్యాఖ్యలతో..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36zZIsG
Monday, February 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment