Monday, February 1, 2021

ట్విట్టర్ సంచలన నిర్ణయం... ప్రసార భారతి సీఈవో సహా 250 ఖాతాలు బ్లాక్... కారణమిదే...

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 250 మంది ట్విట్టర్ యూజర్ల ఖాతాలను బ్లాక్ చేసింది. ఈ జాబితాలో ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపటి ట్విట్టర్ ఖాతా కూడా ఉండటం గమనార్హం. ట్విట్టర్ చర్యకు కారణమేంటో చెప్పాలని ట్వీట్ చేసిన ప్రసార భారతి... ఆ తర్వాత కొద్దిసేపటికే దాన్ని డిలీట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tfWwfF

Related Posts:

0 comments:

Post a Comment