సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్లో 250 మంది ట్విట్టర్ యూజర్ల ఖాతాలను బ్లాక్ చేసింది. ఈ జాబితాలో ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపటి ట్విట్టర్ ఖాతా కూడా ఉండటం గమనార్హం. ట్విట్టర్ చర్యకు కారణమేంటో చెప్పాలని ట్వీట్ చేసిన ప్రసార భారతి... ఆ తర్వాత కొద్దిసేపటికే దాన్ని డిలీట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tfWwfF
Monday, February 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment