బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గనిస్థాన్ లో మతపరమైన హింస, వేధింపులకు తట్టుకోలేక భారత దేశానికి వచ్చిన హిందు, బౌద్ధ, సిక్కు, జైన, క్రిస్టియన్ మతస్తులకు పౌరసత్వ కల్పించే ఉద్దేశంతో కేంద్రం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నవేళ ఇదే అంశంపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రఖ్యాత 'గల్ఫ్ న్యూస్' పత్రికకు ఆదివారం ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RzNB6P
సీఏఏపై షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు.. బంగ్లాలో హిందువులు సేఫ్.. మోడీ ఏం చేస్తున్నారో అర్థంకావట్లేదు..
Related Posts:
విషాదం: కృష్ణా నదిలో పుట్టి మునిగి.. నలుగురు గల్లంతుహైదరాబాద్: నారాయణపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మక్తల్ మండలం పస్పల వద్ద కృష్ణా నదిలో పుట్టి మునిగి నలుగురు గల్లంతయ్యారు. పస్పల నుంచి కురవపురంక… Read More
కరోనా వ్యాప్తికి కారణం వీళ్ళే .. ఆసక్తికర విషయం చెప్పిన డబ్ల్యూహెచ్ఓమానవాళి మనుగడకు పెద్ద ప్రమాదంగా పరిణమించిన కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కరోనా కేసులు రోజు రోజ… Read More
చైనా, పాక్ సరిహద్దుల్లో టెన్షన్ - తేజస్ స్క్వాడ్రన్ విమానాల మోహరింపులు.. ఏం జరుగుతోంది ?గల్వాన్ లోయ ఘటన తర్వాత సరిహద్దుల్లో చైనా నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన, అదే సమయంలో పాకిస్తాన్ నుంచి చొరబాట్లు భారత్ ను అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా చేస్… Read More
ఎవరి బినామీ?: సంచయితపై సంచలన ఆరోపణలు చేసిన వంగలపూడి అనితఅమరావతి: సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత గజపతిరాజుపై తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా, తెలుగు మహిళా … Read More
ఎన్నికల కమిషనర్ లావాసా రాజీనామా - సీఈసీ చాన్స్ వదులుకుని ఏడీబీలోకి - గతంలో మోదీపై విభేదాలుత్రిసభ్య ఎన్నికల సంఘంలో తొలిసారి అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల కమిషనర్ పదవికి అశోక్ లావాసా రాజీనామా చేశారు. ఆగస్టు 31 లోగా తనను రిలీవ్ చేయాలని… Read More
0 comments:
Post a Comment