Tuesday, May 5, 2020

డబ్బులిచ్చి వైన్ షాప్‌కు పంపుతున్నారు.. చంద్రబాబుపై వైసీపీ ఫైర్.. టీడీపీ చీఫ్ ఎమన్నారంటే..

మామూలుగానే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అగ్గి మీద గుగ్గిలంలా మండిపోతుంటాయి.. ఇప్పుడు దానికి మద్యం కూడా తోడు కావడంతో ఆ సెగలు ఢిల్లీనీ తాకుతున్నాయి. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మద్యం అమ్మకాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల దాడి తారాస్థాయికి చేరంది. సంపూర్ణ మద్యనిషేధం అమలుచేస్తానన్న సీఎం జగన్.. కరోనా విలయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W7QAa1

Related Posts:

0 comments:

Post a Comment