మామూలుగానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అగ్గి మీద గుగ్గిలంలా మండిపోతుంటాయి.. ఇప్పుడు దానికి మద్యం కూడా తోడు కావడంతో ఆ సెగలు ఢిల్లీనీ తాకుతున్నాయి. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మద్యం అమ్మకాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల దాడి తారాస్థాయికి చేరంది. సంపూర్ణ మద్యనిషేధం అమలుచేస్తానన్న సీఎం జగన్.. కరోనా విలయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W7QAa1
డబ్బులిచ్చి వైన్ షాప్కు పంపుతున్నారు.. చంద్రబాబుపై వైసీపీ ఫైర్.. టీడీపీ చీఫ్ ఎమన్నారంటే..
Related Posts:
టీవీ 9 రవిప్రకాశ్ అసలు పేరెంటో తెలుసా ? ఆయన జీవిత చరిత్ర ఏంటో తెలుసుకుందాం ?హైదరాబాద్ : తెలుగు మీడియాకు ఓ రేంజ్ క్రియేట్ చేసిన టీవీ 9 రవిప్రకాశ్ అసలు పేరెంటో మీకు తెలుసా ? రవిప్రకాశ్ అని మనందరికీ తెలుసు. ఇక టీవీ 9 చేరడంతో టీవీ… Read More
ZPTC,MPTC ఫలితాలు వాయిదా... క్యాంపు రాజకీయాలు భరించలేం...స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ఆలస్యంగా విడుదల చేయనుంది రాష్ట్ర్ర ఎన్నికల సంఘం. స్థానిక జడ్పీటీసీ,ఎంపీటీసీల పదవికాలం జులై మూడు వరకు ఉండడంతో ఎన్నికల స… Read More
ఆత్మీయ ఆహ్వానం... ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్ను ఆహ్వానించనున్న జగన్ఆంధ్రప్రదేశ్లో అఖండ మెజారీటిని సాధించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఈనెల 30న ప్రమాణస్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం తెల… Read More
370,35 ఆర్టికల్స్ను నరేంద్రమోడీ తోలగించలేడు... అవి మా హక్కులు..ఫరూక్ అబ్ధుల్లాజమ్ము కశ్మీర్కు ప్రత్యేక హక్కులను సాధించిపెడుతున్న రాజ్యంగంలోని ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35-a ను ప్రధాని నరేంద్ర మోడీ తొలగించలేరన ఆ రాష్ట్ర్ర నేషన… Read More
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మరో తీవ్రసంస్థ నిషేధం...దేశంలో సంపూర్ణ మెజారీటీ సాధించడంతో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పావులు కదుపుతుంది. ఈనేపథ్యంలో ఉగ్రవాద కార్యకాలపాలు చేపట్టిన పలు సంస్థలు నిషేధించిన క… Read More
0 comments:
Post a Comment