Wednesday, February 13, 2019

తిరుపతి రైల్వేస్టేషన్ లో మసాజ్ సెంటర్..రేటు కాస్త భారీగానే

తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్ క్రమంగా ఆధునికతను సంతరించుకుంటోంది. ఒకే చోట, ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు లభించేలా ఈ స్టేషన్ ను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి రైళ్ల ద్వారా తిరుపతికి చేరుకునే భక్తుల కోసం రైల్వే స్టేషన్ లో అనేక సదుపాయాలను కల్పించడానికి దక్షిణమధ్య రైల్వే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E6JBVH

Related Posts:

0 comments:

Post a Comment