ఢిల్లీ అసెంబ్లీకి సోమవారం ఎన్నికల నగారా మోగింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఈనెల 14న వెలువడనుంది. నోటిఫికేషన్ జారీకి, షెడ్యూల్ ప్రకటనకు మధ్య గడువు వారం రోజులే ఉండటం, ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుండటంతో అన్ని పార్టీలూ అలర్ట్ అయ్యాయి. క్యాండిడేట్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QR4t8M
ఢిల్లీ.. మళ్లీ మాదే: సీఎం కేజ్రీవాల్ ధీమా.. సిగిల్ లైన్ స్ట్రాటజీని ప్రకటించిన ఆప్ కన్వీనర్
Related Posts:
అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు.. కమ్యూనిస్టుల స్పందన ఏమిటంటేఅయోధ్య తీర్పుపై కమ్యునిస్టులు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పును ఫిర్యాదుదారుల విజయంగా చూడకూడదని భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా… Read More
ayodhya verdict:కరసేవకుల పోరాట ఫలితమే, సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు, రాజ్, ఉద్దవ్అయోధ్య వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తీర్పును రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో స్వాగతిస్తున్నాయి. దేశ చరిత్రలో నవంబర్ 9వ తేదీ నిలిచిపోతుందని చెప్తున్నాయి… Read More
సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన నిర్ణయం: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం..దానికి బాబ్రీ పేరు పెడతాం?న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం హిందువులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని వ్యతిరేకిం… Read More
గాంధీల స్వయం కృతాపరాధమే ఎస్పీజీ తొలగింపుకు కారణమా...?ఎంపీ , ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన కుటుంబం చేసుకున్న స్యయం కృతాపరాధమే వారి బద్రత కుదింపుకు కారణమైందా.... ఎస్పీజీ భద్రతా వలయాన్ని వదిలి వం… Read More
అయోధ్య తీర్పుకు ముందే మృతి చెందిన రామమందిరం ప్రముఖ శిల్పి, చివరి కోరిక!లక్నో: ప్రాణాలు పోయే వరకు తాను రామమందిరం కోసం రాతి శిల్పాలు చెక్కుతానని, ప్రాణం పోయేలోపు రామమందిరం నిర్మాణం కళ్లారా చూస్తానని ఎదురు చూసిన ప్రముఖ శిల్ప… Read More
0 comments:
Post a Comment