Monday, January 6, 2020

ఢిల్లీ.. మళ్లీ మాదే: సీఎం కేజ్రీవాల్ ధీమా.. సిగిల్ లైన్ స్ట్రాటజీని ప్రకటించిన ఆప్ కన్వీనర్

ఢిల్లీ అసెంబ్లీకి సోమవారం ఎన్నికల నగారా మోగింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఈనెల 14న వెలువడనుంది. నోటిఫికేషన్ జారీకి, షెడ్యూల్ ప్రకటనకు మధ్య గడువు వారం రోజులే ఉండటం, ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుండటంతో అన్ని పార్టీలూ అలర్ట్ అయ్యాయి. క్యాండిడేట్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QR4t8M

Related Posts:

0 comments:

Post a Comment