ముంబై: మహారాష్ట్రలో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకపోవడం, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా పార్టీలు ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పరిపాలనకు ఆమోదం తెలిపారు. కేంద్ర కేబినెట్ ఈ మేరకు రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లగా ఆయన ఆమోద ముద్ర వేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపులు, ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్సీపీకి గవర్నర్ ఆహ్వానం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q9ziMz
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన: మనుగడ లేని అసెంబ్లీ, అప్పటి వరకు అంతే..
Related Posts:
మహిళపై కౌన్సిలర్ తమ్ముడి దాష్టీకం : పిడిగుద్దులు కురిపించి, కాలితో తన్ని ...చండీగఢ్ : అప్పు తీసుకోవడమే ఆమె పాలిట శాపమైంది. తీసుకున్న అప్పు సకాలంలో తీర్చకపోవడం .. సదరు అసలుదారు రెచ్చిపోయాడు. మహిళ అని కూడా చూడకుండా కాలితో తన్ని … Read More
కోడెల ఫ్యామిలీని వెంటాడుతున్న కేసులు.. కొడుకు.. కూతురు.. ఇప్పుడు మాజీ స్పీకర్! ఇంకా ఎన్ని?కే టాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కోంటున్న ఏపీ మాజీ స్పికర్ కోడేల శివప్రసాద్ కుటుంభంపై మరో కేసు నమోదు అయింది. రైల్వే శ… Read More
కేంద్ర కేబినెట్ తీర్మానించింది..మీరు హామీ ఇచ్చారు:హోదా ఇవ్వరెందుకు: నీతి అయోగ్లో సీఎం జగన్..!ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ చేసారు. నాడు యుపీఏ ప్రభుత్వ చివరి కేబినెట్లో తీర్మానించినా..రాజ్యసభ సాక్షిగా నాటి ప్ర… Read More
ఏపీలో పోలీసులకు వీక్లీ ఆఫ్....అమల్లో పెట్టిన విశాఖ నగర కమిషనర్...ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చేపట్టిన జగన్ అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ట్రపోలీసులు ఎప్పటి నుండే డిమాండ్ చేస్… Read More
న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ ప్రమాదం లేకపోవచ్చు...న్యూజిలాండ్కు భారీ ప్రమాదం తప్పింది. భారీ భూకంపం రావడంతో అక్కడి అధికారులు హైరానా పడ్డారు. ఐలాండ్ తీరంలో వచ్చిన భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాని ప్ర… Read More
0 comments:
Post a Comment