Tuesday, November 12, 2019

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన: మనుగడ లేని అసెంబ్లీ, అప్పటి వరకు అంతే..

ముంబై: మహారాష్ట్రలో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకపోవడం, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా పార్టీలు ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పరిపాలనకు ఆమోదం తెలిపారు. కేంద్ర కేబినెట్ ఈ మేరకు రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లగా ఆయన ఆమోద ముద్ర వేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపులు, ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్సీపీకి గవర్నర్ ఆహ్వానం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q9ziMz

Related Posts:

0 comments:

Post a Comment