ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఉన్న విభాగాలను విశాఖపట్టణం తరలించనుంది. వైజాగ్లోని మిలీనియం టవర్స్లో కొత్త సచివాలయం కొలువుదీరబోతున్నది. సచివాలయ తరలింపునుకు సంబంధించి మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకొంటామని, ప్రభుత్వ వర్గాలు ఇండికేషన్స్ ఇచ్చాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rV6Rmi
వైజాగ్ మిలీనియం టవర్స్లో సచివాలయం, ప్రాధాన్యత క్రమంలో శాఖల తరలింపు, క్యాబినెట్ నిర్ణయం..?
Related Posts:
కట్నంలో మోటార్ బైక్ ఇవ్వలేదని... భార్యను హత్య చేసిన భర్త...!మహిళలపై ఏదో ఒక కారణంలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి..కట్నం తేలదని కొందరు ..లేని కారణాలతో మరికోందరు మహిళలను చిత్రహింసలకు గురి చేస్తూ ప్రాణాలను సైతం తీస్త… Read More
మణిపూర్ మకుటం: బగ్ పట్టాడు...ఫేస్బుక్ నుంచి బహుమానం కొట్టాడుమణిపూర్ : ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్లో బగ్ కనుగొన్నందుకు గాను మణిపూర్కు చెందిన 22 ఏళ్ల సివిల్ ఇంజినీర్ జోనెల్ సౌగాయిజం ఫేస్బుక్ సంస్థ 5000 … Read More
రవిప్రకాశ్పై కేసులకు నిరసనగా జర్నలిస్టుల దీక్ష.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదాహైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమంగా కేసులు పెట్టి మీడియా, ప్రతినిధు… Read More
రియల్ సీఎం...కాన్యాయ్ ఆపీ..పౌరుని దగ్గరకు వెళ్లిన గోవా సీఎం... వీడీయోరాష్ట్ర్రాల ముఖ్యమంత్రులంటే పరిపాలన పరమైన విధానాలను నిర్ణయించడం వాటిని అమలు అయ్యోలా చూడడం... కాని గోవా సీఎం మాత్రం విధానాలను రూపోందించి చట్టాలు చేయడమే… Read More
జగన్కు అవగాహన లేదు..చెప్పుడు మాటలు వింటారు : భవిష్యత్పై భరోసా ఇస్తేనే.. చంద్రబాబు..!ఏపీ శాసనసభా సమావేశాలకు ముందుగానే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విపక్ష నేత చంద్రబాబు విమర్శలు స్టార్ట్ చేసారు. విపక్ష నేతగా జగన్ ఉన్న సమయ… Read More
0 comments:
Post a Comment