కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రవైట్ బస్సు, తుఫాన్ వ్యాన్ తోపాటు టూ వీలర్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. జిల్లాలోని వెల్దుర్తి క్రాస్ రోడ్డు వద్ద ఓ ప్రైవేట్ బస్సు అతివేగంతో డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న తుఫాను వాహానంతో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LQWdXd
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 15 మంది మృతి..
Related Posts:
దశాబ్దాలకాలం పాటుగా అమెరికా ఉత్తర కొరియా మధ్య రహస్య చర్చలుఓ వైపు అగ్రరాజ్యం అమెరికా... మరోవైపు ఆ దేశాన్నే గడగడలాడించిన ఉత్తర కొరియా. రెండు దేశాల అధినేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లారు. అణ్యాయుధ… Read More
అది ఫెడరల్ ఫ్రంట్ కాదు.!ఫెడప్ ఐన ఫ్రంట్..!కేసీఆర్ కూటమి పై మండిపడ్డ రాములమ్మ..!!హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలపట్ల, తెలంగాణ ముఖ్యమంత్రి పట్ల కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, స్ఠార్ క్యాంపెయినర్ విజయశాంతి మరో సారి మండిపడ్డారు. దేశంల… Read More
సర్పంచ్ ఎన్నికల ఫలితాలు: టీఆర్ఎస్దే హవా! అందర్నీ ఓటు అడిగి ఆయనే వేసుకోలేదు.. ఓడిపోయాడుహైదరాబాద్: సర్పంచ్ ఎన్నికల్లో తెరాస మద్దతు అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం… Read More
పవన్ కళ్యాణ్పై కూల్గా పావులు కదుపుతున్న చంద్రబాబు, ఇక అక్కడ వంగవీటి రాధాకృష్ణ!విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఎమీ అనకుండానే ఆయనకు చెక్ పెట్టే ప్ర… Read More
లక్కున్నోడు: రూ.200 పెట్టుబడితో కోట్లు సొంత చేసుకున్న కానిస్టేబుల్అదృష్టం అనేది ఎప్పుడో కానీ తలుపు తట్టదు. ఒకసారి తట్టిందో అంతే తలరాతలే తారుమారవుతాయి. అప్పటి వరకు కటిక పేదరికంలో జీవించిన వ్యక్తి ఒక్కసారిగా అపర కుబేరు… Read More
0 comments:
Post a Comment