ఎన్నికల వేళ జగన్ అనేక హామీలు గుప్పించారు. ప్రతీ హామీని అమలు చేసే మరోసారి ఓట్ల కోసం ప్రజల ముందుకు వస్తానని స్పష్టం చేసారు. అయితే, ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీ అమలు కాదని టీడీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. వైసీపీ నేతలు మాత్రం చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు అసలు జగన్ సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా ఆ హామీ ఇచ్చారా..లేక రాజకీయం కోసమే ఇలా మాట్లాడుతున్నారా..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VZWfjg
జగన్ అమలు చేయలేని హామీ ఇచ్చారా: సాధ్యం కాదని తేల్చిన ఛైర్మన్: చేస్తామంటున్న వైసీపీ..!
Related Posts:
సుజనాపై సీబీ’ఐ‘ : మరో నోటీసు జారీహైదరాబాద్ : బెస్ట్ అండ్ క్రాంప్టన్ సంస్థ తీసుకున్న లోన్ మాజీ కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి మెడకు చుట్టుకుంది. ఆ కంపెనీ ఆంధ్రాబ్యాంకును మోసం చేస… Read More
ఏకగ్రీవంలో ఇంత కథ ఉందా?.. 10 లక్షల బేరం.. కాంగ్రెస్ అభ్యర్థి క్యాష్ ప్రూఫ్హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల వేళ అధికార పార్టీ పంట పండింది. 2,130 సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. తాజాగా పరిషత్ ఎన్నికల్లోనూ ఏకగ్రీవం కోసం పావులు… Read More
అనుచిత వ్యాఖ్యలపై ఈసీ నజర్ : మోదీ, షా, రాహుల్పై చర్యలు ?న్యూఢిల్లీ : ఎన్నికల వేళ అనుచిత వ్యాఖ్యలు చేస్తోన్న నేతలపై ఎన్నికల సంఘం కొరఢా ఝులిపిస్తోంది. ఇటీవల కాంట్రవర్సీ కామెంట్లు చేసిన ప్రధాని మోదీ, బీజేపీ చీ… Read More
మరోసారి అసెంబ్లీని కోర్టుకు లాగుతున్న కాంగ్రెస్ ! ఫిరాయింపులపై పిటిషన్హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత విషయంలో హైకోర్టు మెట్లెక్కిన కాంగ్రెస్ పార్టీ మరోసారి సీఎల్పీకి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించింద… Read More
సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో భారీ బౌద్ద స్థూపందేశంలో ఇప్పటి వరకు వెలుగు చూడని బుద్దుడి భారీ బౌద్ద స్థూపం తవ్వకాల్లో బయటపడింది. కాగా ఇది డంగు సున్నం తో రూపోందించిన విగ్రహం అని చెబుతున్నారు చరిత్రకా… Read More
0 comments:
Post a Comment