భారత్, చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద తాజాగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వీటి వెనుక కారణాలను వెతికే పనిలో చాలా దేశాలు నిమగ్నమయ్యాయి. చాలా కాలం తర్వాత భారత్ లక్ష్యంగా సరిహద్దుల్లో చైనా ఉద్రిక్తతలకు తెరలేపడం, ఏకంగా 20 మందికి పైగా భారత సైనికులను పొట్టనబెట్టుకోవడం వెనుక భారీ వ్యూహమే ఉందన్న విశ్లేషణలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NyDnC8
Friday, June 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment