తిరుపతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్థక ఆస్తుల అమ్మకపు విషయంలో తొలి వికెట్ పడింది. ఈ సమాచారాన్ని ఎలక్ట్రానిక్ మీడియాకు లీక్ చేసిన టీటీడీ ఎస్టేట్ అధికారి వీ దేవేంద్ర రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారని, అందువల్లే ఆయనను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eBai4P
Friday, June 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment