తిరుపతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్థక ఆస్తుల అమ్మకపు విషయంలో తొలి వికెట్ పడింది. ఈ సమాచారాన్ని ఎలక్ట్రానిక్ మీడియాకు లీక్ చేసిన టీటీడీ ఎస్టేట్ అధికారి వీ దేవేంద్ర రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారని, అందువల్లే ఆయనను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eBai4P
టీటీడీలో తొలి వికెట్: ఆస్తుల అమ్మకం సమాచారం లీక్: ఎస్టేట్ అధికారిపై సస్పెన్షన్ వేటు
Related Posts:
లోక్సభ ఎన్నికలు 2019: పశ్చిమ బెంగాల్లో రెచ్చిపోయిన అల్లరిమూకలు..పోలీసుల లాఠీచార్జ్దేశవ్యాప్తంగా రెండో విడత పోలింగ్ కొనాసాగుతోంది. మొత్తం 12 రాష్ట్రాలు కేంద్రపాలిత రాష్ట్రాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్… Read More
నేడు ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం : పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబుకడప : కాసేపట్లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్ర… Read More
త్రిపుర తూర్పు లోక్ సభ ఎన్నిక వాయిదా .. ఎందుకంటేత్రిపుర తూర్పు లోక్ సభ నియోజకవర్గానికి జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. ఏప్రిల్ 18న రెండోదశలో భాగంగా త్రిపుర(తూర్పు) లోక్సభ స్థానానికి జరగాల్సి ఎన్ని… Read More
ప్రధాని మోడీ చాపర్ను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారిపై వేటు వేసిన ఈసీఎన్నికల నిబంధనలకు లోబడి ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోంది. ఎంతటి వారినైనా సరే వదలడం లేదు. ఇలా తనిఖీలు చేసి ఇప్పటికే పెద్ద మొత్తంలో … Read More
దేశం విడిచి వెళ్లండి బంగ్లా నటుడికి కేంద్రం ఆదేశంఢిల్లీ: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న బంగ్లాదేశ్ నటుడు ఫిర్దోస్ అహ్మద్కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెంటనే భారత్ … Read More
0 comments:
Post a Comment