ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా కరోనా బాధితుల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా ఇవాళ ఐటీ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. సచివాలయంలో కరోనావ్యాప్తి కొనసాగుతుండటంతో ప్రభుత్వం విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో ఇప్పటి వరకూ 17 మంది ఉద్యోగులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BcivOo
ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం.. ఇవాళ మరో ఇద్దరికి.. మొత్తం 17 మంది బాధితులు..
Related Posts:
పవన్ తో కేసీఆర్ ఏం చెప్పారు, పొత్తు ప్రతిపాదన పైనే చర్చా : సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా..!రాజ్భవన్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. పవన్ కళ్యాన్ తో తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్..టిఆర్యస్ వర… Read More
మెహుల్ చోక్సీ కోసం ప్రత్యేక విమానం: వెస్టిండీస్కు ఈడీ సీబీఐ అధికారులుఢిల్లీ: బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక ఉగ్రవాది మెహుల్ చోక్సీ కోసం వేట మొదలైందా... విదేశాల్లో తలదాచుకున్న మెహుల్ చోక్సీని త… Read More
కత్తి వర్సెస్ పవన్ ఫ్యాన్స్, జనసేన ను పార్టీగా కన్సిడర్ చేయలేదా : ఎన్నికల్లో సత్తా చాటుతాకొద్ది కాలం క్రితం తన ట్వీట్ల ద్వారా పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైన కత్తి మహేష్ తిరిగి ట్వీట్లు మొదలు పెట్టారు. గతంలో పవన్ ఫ్యాన్స్ - కత్తి… Read More
తీగలాగితే డొంక కదులుతోంది: ట్రంప్ సన్నిహితుడు అరెస్టు... అమెరికా అధ్యక్షుడు ఇరకాటంలో పడుతున్నారా..?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు రోజర్ స్టోన్ను ఎఫ్బీఐ అధికారులు అరెస్టు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డెమొక్రటి… Read More
'పద్మ' కడిగిన ముత్యం: నాడు ఆరోపణలు.. నేడు పురస్కారాలుదేశ రక్షణశాఖకు సంబంధించిన రహస్యాలు ఇతరదేశాలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొని ఆ తర్వాత సుప్రీంకోర్టు నుంచి క్లీన్ చిట్ పొందిన ఇస్రో మాజీ సైంటిస్ట్… Read More
0 comments:
Post a Comment