ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా కరోనా బాధితుల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా ఇవాళ ఐటీ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. సచివాలయంలో కరోనావ్యాప్తి కొనసాగుతుండటంతో ప్రభుత్వం విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో ఇప్పటి వరకూ 17 మంది ఉద్యోగులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BcivOo
ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం.. ఇవాళ మరో ఇద్దరికి.. మొత్తం 17 మంది బాధితులు..
Related Posts:
దేశంలో కొంత మేర తగ్గిన కరోనా వ్యాప్తి: 24గంటల్లో 1007 కొత్త కేసులు, 23 మరణాలున్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే మనదేశం కరోనాను ఎదుర్కోవడంలో ఎంతో మెరుగ్గా ఉందని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వ్యాఖ్యానిం… Read More
సీఎం జగన్ కు కొరియన్ కిట్ తో కరోనా టెస్ట్ - రిజల్ట్ ఏంటో తెలుసా ?ఏపీలో కొత్తగా తెప్పించిన కరోనా టెస్టింగ్ కిట్ లను ముందుగా తాను పరీక్షించాలని భావించారు సీఎం జగన్. ఆస్పత్రులకు పంపే ముందు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ తో ఆయ… Read More
lockdown:15 మందితో కలిసి పెళ్లి, మాస్క్ వేసుకొని మరీ, పేదల ఆహారం కోసం రూ.31 వేలు..లాక్డౌన్ సందర్భంగా ఓ జంట ఏకమయ్యారు. కానీ పరిమిత సంఖ్యలో అతిథులతో పెళ్లి క్రతువు ముగించారు. పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్లో జరిగిన వివాహం పలువురికి ఆ… Read More
శానిటైజేషన్ టన్నెల్స్ తో డేంజర్ ... హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక భారత దేశంలో కూడా కరోనా ప్రతాపాన్ని చూపిస్తుంది. కరోనా వైరస్ ను అరికట్టటానికి ప్రపంచ దేశాలు నడుం బిగి… Read More
చైనా పేరెత్తితేనే భయపడుతున్న జనం .. అదే చైనా వాళ్ళు కనిపిస్తే ఇక హడలే !!కరోనా దెబ్బకు చైనా పేరు చెపితే చాలు జనం భయంతో వణికిపోతున్నారు. కరోనా వైరస్ చైనా దేశంలోని వూహాన్ నగరంలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తుంది .ఇక కరోనా ప్రభా… Read More
0 comments:
Post a Comment