ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా కరోనా బాధితుల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా ఇవాళ ఐటీ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. సచివాలయంలో కరోనావ్యాప్తి కొనసాగుతుండటంతో ప్రభుత్వం విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో ఇప్పటి వరకూ 17 మంది ఉద్యోగులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BcivOo
ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం.. ఇవాళ మరో ఇద్దరికి.. మొత్తం 17 మంది బాధితులు..
Related Posts:
పవన్ కళ్యాణ్..మన్మధుడిని ఫాలో అయ్యారు: పవిత్ర బంధంలో అక్రమ బంధం : రిటైర్డ్ ఐపీయస్ ఇక్బాల్..!ముఖ్యమంత్రి జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివాహాల గురించి కామెంట్లు చేయటం..రాజకీయంగా రచ్చ మరవక ముందే వైసీపీ నేత మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. రిటైర్… Read More
ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన బిల్ గేట్స్న్యూఢిల్లీ: ప్రపంచ అత్యంత సంపన్నుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారతదేశానికి మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమం… Read More
చనిపోయిన చిన్నారి దేవుడి ముందు పెట్టి.. బతికొస్తుందని.. దారుణంగా తల్లిదండ్రుల నిర్వాకంశాస్త్ర, సాంకేతి పరిజ్ఞానం ఎంత డెవలప్ అయినా కొందరిలో మూఢ విశ్వాసాలు మాత్రం తగ్గడం లేదు. దేవుడు అని, అభూత కల్పనలను కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారు. భగవంత… Read More
శరద్ పవార్ పంచ్: కూటమి గురించి సోనియాతో చర్చించలేదు, 170 సీట్లు ఎక్కడివి..?మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై మహా ట్విస్టులు నెలకొంటున్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి అధికారం చేపట్టబోతుందని, కనీస ఉమ్మడి ప్రణాళికపై కూడ… Read More
‘లింగమనేని ఎస్టేట్స్ దివాళా’: ఎల్ఈపీఎల్ అధినేత రమేష్ క్లారిటీ ఇచ్చేశారుహైదరాబాద్: లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎల్ఈపీఎల్) కంపెనీ దివాలా తీసినట్లు వస్తున్న వార్తలపై ఎల్ఈపీఎల్ కంపెనీ అధినేత లింగమనేని రమేష్ స్పష్టతన… Read More
0 comments:
Post a Comment