ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా కరోనా బాధితుల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా ఇవాళ ఐటీ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. సచివాలయంలో కరోనావ్యాప్తి కొనసాగుతుండటంతో ప్రభుత్వం విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో ఇప్పటి వరకూ 17 మంది ఉద్యోగులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BcivOo
ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం.. ఇవాళ మరో ఇద్దరికి.. మొత్తం 17 మంది బాధితులు..
Related Posts:
లోకేష్ పైనే గురి.. : షర్మిళ కు తోడుగా బుట్టా రేణుక : పవన్ పై ఏం మాట్లాడుతారు.!జగనన్న వదిలిన బాణంగా చెప్పుకొనే ఆయన సోదరి షర్మిళ ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. చంద్రబాబు తనయు డు లోకేష్ లక్ష్యంగా షర్మిళ మంగళగిరి నుం… Read More
తలపై నరికి.. బ్యాండేజీ కట్టారు: హత్యకు ముందు హింసించిన ఆనవాళ్లు: రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలుకడప: రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో కొత్త విషయాలు వెలుగు చూ… Read More
ఉద్యమ సింహంపై వీహెచ్ ఫైర్..వాయిదా వేయాలని ఈసీకి కంప్లైంట్టాలీవుడ్లో ప్రస్తుతం బయోపిక్ల సీజన్ నడుస్తోంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘన విజయం సాధించగా.. ఆ తర్వాత ఎన్టీఆర్ జీవితగాథ ఇతివృత్తం… Read More
గుండెకాయ్ జారిపోయే వార్త..! తాగి డ్రైవ్ చేస్తే మరణశిక్షే...!!హైదరాబాద్:తాగి వాహనం నడపాలను కుంటున్నారా..? ఇక మీరు ఇంటికి కాదు పైలోకం చేరుకున్నట్టే..! తప్పతాగి రోడ్డు మీదు రయ్ రయ్ అని దూసుకెళ్లే వారి గుండె గ… Read More
కేరళలో బీజేపీకి షాక్ ... జైలుపాలైన పార్టీ అభ్యర్థితిరువనంతపురం : ఆయన కేరళ బీజేపీ నేత. కోజికోడ్ నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగాడు. ప్రచారం కూడా మొదలుపెట్టాడు. ఇంతలో ఊహించని షాక్ తగిలింది. మహిళపై దాడ… Read More
0 comments:
Post a Comment