ప్రైవేట్ పాఠశాలలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. అడ్మిషన్ల కోసం టీచర్లను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. అవసరమైతే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. వాస్తవానికి రాష్ట్రంలో స్కూళ్లు మూసివేసే ఉన్నాయి. వైరస్ తగ్గితే పాఠశాలలను ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు విద్యార్థుల అడ్మిషన్లపై ఇప్పటినుంచే ఫోకస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/389ZQPh
ఏపీలో ప్రైవేట్ స్కూళ్లకు సర్కార్ వార్నింగ్: అడ్మిషన్ల కోసం టీచర్లను వేధిస్తే గుర్తింపు రద్దు
Related Posts:
ఢిల్లీ అల్లర్లు : పెళ్లి కావాల్సిన ఆ జవాన్ ఇల్లు తగలబడింది.. మానవత్వం చాటుకున్న బీఎస్ఎఫ్..ఈశాన్య ఢిల్లీలోని ఖజూరి కాస్లో అల్లరిమూకలు తగలబెట్టిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మహమ్మద్ అనీస్(29) ఇంటిని తాము పునర్నిర్మిస్తామని బీఎస్ఎఫ్ శనివారం ప్రకటిం… Read More
అంబాని కొడుకు పెళ్లితో ఢీ: 40 ఎకరాల్లో కర్ణాటక మంత్రి కుమార్తె పెళ్లిబెంగళూరు/ ముంబై/ బళ్లారి: పేదలు వారి స్థోమతను బట్టి సాంప్రధాయబద్దంగా వివాహాలు చేస్తారు. అయితే శ్రీమంతులు ఆడంబరాల కోసం వారి కుటుంబ సభ్యుల వివాహాలు చేస్… Read More
20 ఏళ్ల నిర్బంధం.. 9 మంది పిల్లలకు తల్లి... సవతి కూతురికి ప్రత్యక్ష నరకం..మైనర్ అయిన తన సవతి కూతురిని కిడ్నాప్ చేయడమే కాకుండా.. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుని 9మంది పిల్లలకు తల్లిని చేసిన హెన్రీ మైకెల్ పియెట్(65) అనే వ్యక్తి… Read More
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్: విచారణకు రంగంలోకి దిగిన సిట్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్ కు సంపూర్ణ అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో సిట్ రంగంలోకి దిగింది . సీఆర్డీఏ రీజియన్ లో భూలా… Read More
యాసిడ్ పోసి చంపేస్తామని హీరోయిన్ కు వార్నింగ్: వ్యాపారవేత్త, కొడుకు అరెస్టు, తల్లి, కూతురిపై చీటింగ్చెన్నై: పెళ్లి చేసుకోకపోతే ముఖం మీద యాసిడ్ పోస్తామని, చంపేస్తామని ప్రముఖ హీరోయిన్ ను బెదిరించిన కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన కొడుకును చెన్నై పోలీసు… Read More
0 comments:
Post a Comment