ప్రైవేట్ పాఠశాలలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. అడ్మిషన్ల కోసం టీచర్లను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. అవసరమైతే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. వాస్తవానికి రాష్ట్రంలో స్కూళ్లు మూసివేసే ఉన్నాయి. వైరస్ తగ్గితే పాఠశాలలను ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు విద్యార్థుల అడ్మిషన్లపై ఇప్పటినుంచే ఫోకస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/389ZQPh
Friday, June 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment