వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆవు పేడపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాస్త్రవేత్తలు ఆవు పేడపై మరిన్ని పరిశోధనలు జరిపాలని విజ్ఞప్తి చేశారు. ఆవు పేడ ఉపయోగంలోకి వస్తే ఆవులు పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత కూడా రైతులకు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందన్నారు. ఉత్తరప్రదేశ్లో వీధి పశువుల సమస్య తీవ్రమైందని, ఒకవేళ ఆవుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RkKK1i
ఆవు పేడపై శాస్త్రవేత్తలకు కేంద్రమంత్రి ఆసక్తికర విజ్ఞప్తి.. ఏమన్నారంటే..
Related Posts:
రాజ్భవన్లో ఆసక్తికర సీన్-పక్కకు వెళ్లి మాట్లాడుకున్న కోమటిరెడ్డి,రేవంత్-దాని పైనే చర్చ...?కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఖరారైందని ప్రచారం జరుగుతున్న వేళ ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శుక… Read More
Rohini Sindhuri: మరో వివాదంలో తెలుగు అధికారిణి: వేధింపులు..తోటి ఐఎఎస్ రిజైన్: ఆ ఆరోపణలుబెంగళూరు: విధి నిర్వహణలో నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తారంటూ గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి.. మరో వివ… Read More
Gas leak: కెమికల్ ఫ్యాక్టరీ నుంచి విషవాయువు: ఉలిక్కిపడ్డ జనం: ఉరుకులు పరుగులుముంబై: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువులు వెలువడిన తరహాలోనే మహారాష్ట్ర థానె జిల్లాలోని ఓ రసాయనిక పరిశ్రమల నుంచి గ్యాస్ లీక్ అయింది. కొన్… Read More
ఆస్తి పత్రాలిస్తావా.. ముఖంపై దగ్గి కరోనా అంటించమంటావా?: ఆస్తి కోసం మాజీ భార్య బెదిరింపుహైదరాబాద్: కరోనావైరస్ మహమ్మారి కారణంగా సమాజంలో అనేక అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరోనాతో మరణించిన సొంతవారి అంత్యక్రియలకు కూడా కుటుంబ సభ్యలు దూర… Read More
వారఫలితాలు తేదీ 4 జూన్ శుక్రవారం నుండి 10 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment