పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తోన్న ముస్లిం నిరసనకారుల్ని కుక్కల్ని కాల్చినట్టు కాల్చిపారేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ మెడకు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. మంగళవారం ఒక్కరోజే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. దిలీప్ వ్యాఖ్యల్ని సొంత పార్టీ బీజేపీ సైతం ఖండించిన నేపథ్యంలో మమత సర్కారు కూడా చర్యలకు ఉపక్రమించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ToSCBM
Wednesday, January 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment