పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తోన్న ముస్లిం నిరసనకారుల్ని కుక్కల్ని కాల్చినట్టు కాల్చిపారేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ మెడకు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. మంగళవారం ఒక్కరోజే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. దిలీప్ వ్యాఖ్యల్ని సొంత పార్టీ బీజేపీ సైతం ఖండించిన నేపథ్యంలో మమత సర్కారు కూడా చర్యలకు ఉపక్రమించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ToSCBM
‘కుక్కల్లా కాల్చిపారేయాలి’కామెంట్లపై పెనుదుమారం.. దిలీప్ ఘోష్ మెడకు కేసుల ఉచ్చు.. బీజేపీ సైలెంట్..
Related Posts:
ఏపీ రాజధానిపై వైసీపీ రూటు మారలేదా..? వరదలు ఎక్కువగా వస్తే పరిస్థితి ఏంటి?: బొత్స సత్యనారయణఏపి రాజధాని అమరావతి నిర్మాణంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పురపాలక శాఖ మంత్రి బోత్స సత్యనారయణ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్థుతం క్రిష్ణా న… Read More
ఆదిలాబాద్ రాజకీయం.. గులాబీ పరిమళించేనా.. కమలం వికసించేనా?ఆదిలాబాద్ : జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. గులాబీ పరిమళానికి చెక్ పెట్టే విధంగా కమలం కూడా సై అంటోంది. కారు జోరుకు కళ్లెం వేసేలా కాషాయం దండు స్పీడ్ పెం… Read More
జైట్లీకి కన్నీటి వీడ్కోలు... నిగమ్ బోధ్లో ముగిసిన జైట్లీ అంత్యక్రియలుమాజీ కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ ఘట్టం ముగిసింది. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్లో జైట్లీ పార్ధీవదేహానికి మధ్యహ్నం 3.15 గంటలకు ప్రభుత్వ లాం… Read More
ఎమ్మెల్యే పరీక్ష రాసిండ్రు.. ఎన్నికలు కాదులే..!వరంగల్ : ఎమ్మెల్యే పరీక్షలు రాసిండ్రు. ఎన్నికల పరీక్షలు కాదు లెండి. ఎమ్మెల్యేగా క్షణం తీరిక లేకుండా ఉంటూనే చదువు కొనసాగిస్తున్న నిజామాబాద్ జిల్లా ఆర్… Read More
కొడుకిచ్చిన కానుక తండ్రిని సెలబ్రిటీ చేసింది!కరీంనగర్: మార్కెట్లోకి కొత్తగా క్రేజీ బైక్ వచ్చిందంటే చాలు అందరి దృష్టి ఆ బైక్పైనే ఉంటుంది. అలాంటి బైకే కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. … Read More
0 comments:
Post a Comment