ముంబై: తాను పట్టిన పట్టును విడవట్లేదు శివసేన. 50-50 ఫార్ములాకే కట్టుబడి ఉంది. ఈ ఫార్ములాను అంగీకరించిన పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫార్ములాను అంగీకరించని భారతీయ జనతాపార్టీ చివరికి.. వెనక్కి తగ్గింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమ వల్ల కాదని, ఇంకెవరైనా రంగంలోకి దిగవచ్చని ప్రకటించే దాకా పరిస్థితిని తీసుకొచ్చింది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32BGTR8
Sunday, November 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment